Breaking News

కల్తీ మద్యం కేసులో అధికారుల దూకుడు..


Published on: 31 Oct 2025 11:43  IST

ఎక్సైజ్ అధికారులు  భవానీపురంలోని శ్రీనివాస వైన్స్ లైసెన్స్ రద్దు చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి భవానీపురానికి నకిలీ మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా కల్తీ మద్యం విక్రయంపై బార్ యజమానికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం యజమానిని విచారించినట్లు వివరించారు. ఆయన ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందకపోవడంతో లైసెన్స్‌ను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి