Breaking News

పామర్రులో వీరంగం..ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్


Published on: 12 Jan 2026 19:03  IST

కృష్ణా జిల్లాలోని పామర్రులో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మద్యం మత్తులో సామాన్యులపై దాడి చేయడమే కాకుండా..విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలో వీరిని అరెస్ట్ చేశారు. సాక్షి మీడియా,సీవీఆర్ ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు మద్యం దుకాణం వద్ద కిట్టు, సందీప్ సహా మరో ఇద్దరు యువకులు అక్కడి వారితో వాగ్వాదానికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దుకాణంపైకి రాళ్లు విసిరారు.

Follow us on , &

ఇవీ చదవండి