Breaking News

రాష్ట్రంలో పక్కాగా పోలీసింగ్‌


Published on: 30 Dec 2025 12:22  IST

‘రాష్ట్రంలో పటిష్ఠ పోలీసింగ్‌ కారణంగా ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయి. మహిళలపై హింస, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా తగ్గాయి.’’ అని డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా తెలిపారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు వచ్చే సంవత్సరంలో నూతన ప్రణాళికలు అమలు చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుత సంవత్సరం(2025)లో రాష్ట్ర పోలీసుల పనితీరును మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఐజీలు సీహెచ్‌ శ్రీకాంత్‌, ఆకే రవికృష్ణ, పాలరాజుతో కలిసి సోమవారం ఆయన మీడియాకు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి