Breaking News

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు..


Published on: 29 Dec 2025 18:05  IST

సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. దాదాపు 24 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న జిల్లాల్లో పలు మార్పులు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి