Breaking News

అమెరికాలో రోడ్డు ప్రమాదం..


Published on: 29 Dec 2025 15:12  IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్ల ఖండు మేఘన(24),కడియాల భావన (24)మృత్యువాతపడ్డారు.అమెరికాలో ఉన్నత చదువులు.ఉద్యోగాల కోసం వెళ్లిన ఈ యువతు లు ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాద వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటన వారి కుటుంబా లను తీవ్ర విషాదంలో ముంచింది. 

Follow us on , &

ఇవీ చదవండి