Breaking News

అత్యాచారం..ఎనిమిదేళ్ల తరువాత ఊరట


Published on: 08 Dec 2025 16:40  IST

మలయాళ హీరో దిలీప్ (Dileep) కి ఊరట లభించింది. హీరోయిన్ ను లైంగికంగా వేధించిన కేసులో ఎనిమిదేళ్ల తరువాత కేరళ కోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో దిలీప్ కి స్వేచ్ఛ లభించింది. ఇక బయటకు వచ్చిన తరువాత ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. మీడియా ముందు తనకు న్యాయం చేకూరినట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ కుట్ర వెనుక తన మాజీ భార్య మంజు వారియర్ ఉందని చెప్పుకొచ్చాడు. ఆమెనే ఈ కుట్రను మొదలుపెట్టిందని చెప్పుకొచ్చాడు.

Follow us on , &

ఇవీ చదవండి