Breaking News

జంతుప్రేమికులకు అటవీశాఖ ఆహ్వానం


Published on: 05 Nov 2025 16:16  IST

అటవీ, జంతు ప్రేమికులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పులులను లెక్కించేందుకు తమతో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ పిలుపునిచ్చింది. అఖిల భారత పులుల లెక్కింపు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల వలంటీర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రతి వలంటీర్‌ కూడా అటవీ సిబ్బందితో కలిసి రోజుకు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో నడుస్తూ అడవుల్లో పులుల జాడలు, అడుగుల ముద్రలు, మల చిహ్నాలు, నివాస నాణ్యత వంటి వివరాలను సేకరించాలి.

Follow us on , &

ఇవీ చదవండి