Breaking News

రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక..


Published on: 04 Nov 2025 16:03  IST

రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి నెల బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే రేషన్ కార్డులు ఉన్నప్పటికీ బియ్యం తీసుకోని వారు చాలామంది ఉన్నారు.  అలాంటి రాష్ట్రాలు కూడా నిఘా పెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాంటి వారిని అనర్హులుగా గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఒక పని చేయాలని సూచిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి