Breaking News

మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్..


Published on: 04 Nov 2025 12:36  IST

బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, ఆ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ, రాజీవ్‌నగర్‌ కాలనీ, జయంతి నగర్‌ తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు.నవీన్‌ యాదవ్‌ను గెలిపించాలని ఆయన కోరారు.కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలిస్తే నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 

Follow us on , &

ఇవీ చదవండి