Breaking News

క్రాంతి గౌడ్‌కు రూ.కోటి నజరానా


Published on: 03 Nov 2025 18:59  IST

ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా క్రికెటర్‌ క్రాంతి గౌడ్‌కు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. 22 ఏళ్ల యువ బౌలర్‌ ఎనిమిది మ్యాచుల్లో 5.73 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేస్తూ తొమ్మిది వికెట్లు పడగొట్టింది. మెగా ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వరల్డ్‌ కప్‌ స్టార్‌ కాంతి గౌడ్‌కు రివార్డును ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి