Breaking News

కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్


Published on: 01 Nov 2025 16:01  IST

జిల్లాలోని కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో పెను విషాదం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరారు. హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరిన మంత్రి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గకు చేరుకుంటారు. ఆపై తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి