Breaking News

ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వల్లే పదవి ఊడింది..


Published on: 01 Nov 2025 15:29  IST

మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఉండి కూడా తలారి రాజ్‌కుమార్‌ ప్రజాసమస్యలను నిర్లక్ష్యం చేశారని, దాని ఫలితంగానే పదవి పోయిందని, ఇందులో రాజకీయాలు ఏమీ లేవని.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సర్మస్‌వలీ స్పష్టం చేశారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘14 నెలలుగా ప్రజాసమస్యలను గాలికి వదిలేశారు. ఏ రోజూ మున్సిపల్‌ కార్యాలయానికి రాలేదు.మీరు చేసిన నిర్లక్ష్యం.. చేసిన తప్పిదాల వల్లే మీ పదవి పోయిందే తప్పా..ఇందులో రాజకీయాలు ఏమీ లేవు.’ అని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి