Breaking News

చంద్రన్న కీలక వ్యాఖ్యలు


Published on: 31 Oct 2025 12:43  IST

మాజీ మావోయిస్టు చంద్రన్న కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీలో కొంతమంది నమ్మకద్రోహులు ఉన్నారని తెలిపారు. బసవరాజు ఎన్‌కౌంటర్‌ వెనుక కోవర్ట్‌ ఆపరేషన్‌ జరిగిందన్నారు. ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టు పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. కగార్‌తో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మావోయిస్టులు లేకుండా చేస్తామన్న అమిత్‌ షా ప్రకటన సాధ్యం కాదని వెల్లడించారు. ఆయుధాలను తీసుకుని మూకుమ్మడిగా లొంగిపోవడాన్ని సమర్థించనని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి