Breaking News

డీఆర్సీ సెంటర్‏కు మూడంచెల భద్రత..


Published on: 31 Oct 2025 11:58  IST

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రక్రియను నిర్వహించే యూసు్‌ఫగూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాన్ని డిస్ర్టిబ్యూషన్‌ రిసెప్షన్‌ కౌంటింగ్‌ (డీఆర్సీ)సెంటర్‌గా మార్చి  అలాగే స్ట్రాంగ్‌రూమ్‌ భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయి.మొదటి అంచెలో.. విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియం ప్రధాన గేటు వద్ద ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్‌ఐలు, ఎనిమిది మంది ఏఎస్ఐలు, 33మంది కానిస్టేబుళ్లు, 8మంది ఉమెన్‌ కానిస్టేబుళ్లు, 3 ప్లాటూన్ల సాయుధ బలగాలతో భద్రత ఏర్పాటుచేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి