Breaking News

శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన 18 విమానాలు ర‌ద్దు


Published on: 28 Oct 2025 15:53  IST

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల్సిన 18 విమానాలు ర‌ద్దు అయ్యాయి. శంషాబాద్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌, రాజ‌మండ్రికి వెళ్లాల్సిన విమానాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌, విశాఖ‌, రాజ‌మండ్రి నుంచి శంషాబాద్‌కు రావాల్సిన విమానాలు కూడా ర‌ద్దు అయ్యాయి.మొంథా తుపాను కార‌ణంగా విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.ఈ క్ర‌మంలో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి