Breaking News

రోడ్డున పడ్డ 46 కుటుంబాలు..


Published on: 14 Jan 2026 14:12  IST

అడవిని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే గిరిజనులు వారు. నేటికీ పూరిళ్లలోనే 46 కుటుంబాలకు చెందిన 120 మంది జీవనం సాగిస్తున్నారు. ప్రమాదం వారిని నిరాశ్రయులను చేసింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కొండల్లోని ప్రశాంత మైన గిరిజన పల్లె సార్లంక(తండా)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి బూడిద తప్ప ఏమీ మిగల్లేదు. మండల కేంద్రం రౌతులపూడికి 20 కి.మీ. దూరంలో రాఘవపట్నం పంచాయతీలో సార్లంక ఉంది. కాకినాడ-అనకాపల్లి జిల్లాల సరిహద్దులో ఉంది.. 

Follow us on , &

ఇవీ చదవండి