Breaking News

అమెరికా టారిఫ్‌ బాంబు!


Published on: 13 Jan 2026 15:07  IST

ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాతో జరిగే అన్ని వాణిజ్యంపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ చర్య ఇరాన్ ప్రభుత్వంపై నేరుగా ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దాని ప్రభావం ఇరాన్‌కు మాత్రమే పరిమితం కాదు. భారత్‌, చైనా, రష్యా,టర్కీ ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా అనేక దేశాలు ఇరాన్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వాములు. ఈ దేశాలు ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య ఏ దేశం వైపు నిల్చోవాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి