Breaking News

దేశంలో భారీగా తగ్గిన పిల్లల మరణాలు


Published on: 12 Jan 2026 16:27  IST

దేశంలో పీడియాట్రిక్స్‌ అత్యాధునిక వైద్య సేవల కారణంగా పిల్లల మరణాలు భారీగా తగ్గాయని సెంట్రల్‌ ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ (సీఐఏపీ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ సింగారవేలు అన్నారు. 1995లో 51 శాతం పిల్లల మరణాలుంటే.. 2019 నాటికి 21 శాతానికి తగ్గాయన్నారు. ఆదివారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ సదస్సుకు సింగారవేలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి