Breaking News

గోశాలకు సోనూసూద్ భారీ విరాళం..


Published on: 12 Jan 2026 14:48  IST

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తాజాగా గుజరాత్‌లోని వారాహి గోశాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలు గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి మురిసిపోయారు. మూగజీవాల పట్ల ప్రజలు చూపిస్తోన్న ప్రేమాభిమానాలను చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే సందర్భంగా గోశాలలోని మూగజీవాల సంరక్షణ కోసం రూ.11 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ‘కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య 7000లకు చేరింది. 

Follow us on , &

ఇవీ చదవండి