Breaking News

అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం..


Published on: 07 Jan 2026 14:54  IST

జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.ఇందులో సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలోనే శతకం బాదిన రుతురాజ్‌ను ఎంపిక చేయకపోవడంతో సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా జట్టులోకి తిరిగొచ్చాడు. అయితే రుతురాజ్‌కు అవకాశం దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి