Breaking News

రేవంత్‌ పాలన పిచోడి చేతిలో రాయిలా మారింది


Published on: 03 Jan 2026 18:47  IST

సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల మనోభావాలు పట్టడం లేదని శాసనసభ విప్ కేపీ వివకానంద గౌడ్ విమర్శించారు. అనుభవరాహిత్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడుతూ.. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం పరిస్థితి అయిపోయిందని విమర్శించారు.జీహెచ్‌ఎంసీ విభజనపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం గొంతెత్తుతున్నారని కేపీ వివేకానంద తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి