Breaking News

కొత్త బైక్‌పై 2 వేలు సెస్సు


Published on: 03 Jan 2026 14:43  IST

కొత్తగా బైక్‌ కొంటే ఇకపై రూ.2 వేలు సెస్సు కట్టాలి. కారు కొంటే రూ.5వేలు.. భారీ వాహనాలైతే రూ.10 వేలు చెల్లించాలి. ఇదంతా అదనపు భారమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాహన కొనుగోలుదారుల నుంచి రహదారి భద్రతా సెస్సు (రోడ్‌ సేఫ్టీ సెస్సు) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును శుక్రవారం సభలో ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిగిన చర్చలో శాసనసభ, మండలిలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి