Breaking News

కేంద్ర మంత్రి గోయెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు


Published on: 14 Nov 2025 18:34  IST

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డా అదృష్టవంతుడే అని అన్నారు. వారి భవిష్యత్‌ అంతా ఉజ్వలమైనదే అని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు.. భారత దేశ అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తారని తెలిపారు.వైజాగ్‌లో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ తొలి రోజు సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి