Breaking News

ఉగ్రవాది మొయినుద్దీన్‌ విచారణలో..!


Published on: 11 Nov 2025 16:37  IST

అరెస్టైన ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్‌ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గుజరాత్‌ ఏటీఎస్‌ బృందం రాజేంద్రనగర్‌ ప్రాంతంలో సయ్యద్‌ మొయినుద్దీన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో కీలక సమాచారం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.సమాచారం ప్రకారం, మొయినుద్దీన్‌ భారీ స్థాయిలో విషప్రయోగం చేసి చంపాలని కుట్ర పన్నినట్లు వెల్లడైంది. అతను రెసిన్‌ అనే ప్రాణాంతక రసాయనాన్ని తయారు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి